కరోనా నివేదికపై డబ్ల్యూహెచ్‌ఓ వివరణ
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి సమూహ వ్యాప్తి దశకు చేరుకుందని తొలుత ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం వివరణ ఇచ్చింది. భారత్‌లో కోవిడ్‌-19 సమూహ వ్యాప్తి (పబ్లిక్‌ ట్రాన్స్‌మిషన్‌) దశకు చేరుకోలేదని, అక్కడ క్లస్టర్‌ కేసులు అధికంగా ఉన్నాయని స్పష్టం చేసింది. సమూహ వ్యాప్తి జాబ…
అర్ధరాత్రి మద్యం విక్రయాలు
నెల్లూరు(క్రైమ్‌):  ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా మద్యం విక్రయాలు సాగిస్తున్న నగరంలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పై ఎక్సైజ్, స్థానిక పోలీసులు దాడిచేశారు. వారి కథనం మేరకు.. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జిల్లాలో మద్యం విక్రయాలు నిలుపుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి నగరంలోని మెక్లిన్స్‌రోడ్డులోని ఓ బార్…
కరోనా నివారణ చర్యలపై మంత్రి టెలి కాన్ఫరెన్స్‌
గుంటూరు:  కరోనా  మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి  శ్రీరంగనాథరాజు  తెలిపారు.మంగళవారం ఆయన కలెక్టర్‌.. రూరల్‌,అర్బన్‌ ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనులను ఉపేక్షించవద్దని మంత్రి ఆ…
'శతాబ్దానికి ఒక్కసారి ఇలాంటి వైరస్‌లు వస్తుంటాయి'
చికాగో :  ప్రపంచదేశాలను వణికిస్తున్న  కొవిడ్‌-19  శతాబ్ధంలో ఒకసారి వచ్చే అత్యంత తీవ్రమైన వ్యాధికారిక వైరస్‌ అని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు   బిల్‌గేట్స్‌   పేర్కొన్నారు. ' పేద, మధ్య తరగతి దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే అలాంటి దేశాలపై కరోనా లాంటి వైరస్‌లు తీవ్ర ప్రభావాన్ని …
కోవిడ్‌ క్రాష్‌ : అంబానీకి నష్టం ఎంతంటే?
ముంబై:  కోవిడ్‌-19 కల్లోలానికి ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడాయి. అటు దేశీయ ఈక్విటీమార్కెట్లు కూడా  ఫిబ్రవరి చివరి వారంలో భారీగా నష్టపోయాయి. గత ఆరు సెషన్లుగా  వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. శుక్రవారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా సంపద నిమిషాల్లో కరిగిపోయింది.  కరో…
గూగుల్‌ పేతో జాక్‌పాట్‌!
పెనుకొండ:  గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్‌ శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్‌ పే యాప్‌లో బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్‌ బ్యాంకు ఖాతాకు రూ.1…